కల్వర్టును ఢీకోన్న కారు : నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ :జిల్లాలోని కోడూరు సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ధానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.