9 ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లి మండలం రావులపెంటలో ఇసుక అక్రమ రవాణాపై ఈ ఉదయ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 9 లారీలు, ఒక పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు.