Author Archives: janamsakshi

పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం

తెలంగాణ జన సమితి అధ్యక్షులు-ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్, జనవరి 7 : పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిదర్శనం అని, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం …

‘భారత్‌కు స్పిన్‌ పిచ్‌ల అవసరం లేదు’

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కీలక వ్యాఖ్యలు …

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..

హైదరాబాద్‌, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష …

రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు:చంద్రబాబు

‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ..  దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం 30 …

నగరంలో కుక్కల బెడద

తండ్రి కూతుర్లకు పై వీధి కుక్కల దాడి.. సిద్దిపేట, జనవరి 7:నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు.  నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ …

లారీని ఢీకొట్టిన టీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

ప్రకాశం: గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మోచర్ల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ …

కారును ఢీ కొట్టిన డీసీఎం – వ్యక్తి మృతి..

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం . డీసీఎం, కారు(Car) ఢీ కొన్న విషాదకర ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ  …

జిల్లా కోర్టుకు ఫలం తో పాటు భవన సదుపాయానికి కృషి చేస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, రూరల్ జనవరి 6:( జనం సాక్షి) జిల్లా కోర్టుకు స్థలం, తోపాటు భవన సముదాయానికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. …

రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలు

 తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల రోజులు గడిచిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఇవాళ ఆసక్తికర ట్వీట్చ చేశారు. ‘సంకెళ్లను తెంచి, …

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 …