Author Archives: janamsakshi

జేఏసీ పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య …

టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

భూపాలపల్లి, :కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం పెట్రోలు ధరలను విపరీతంగా పెంచటాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక కూరగాయల మార్కెట్‌ ప్రధాన రహదారి వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు …

సామాన్యుని నడ్డి విరిచిన ప్రభుత్వం

భూపాలపల్లి:నిత్యావసర ధరలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఒక్క సారిగా పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి …

కేంద్రం దిష్టి బొమ్మ దహనం – పెంచిన పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ధర్నా రాస్తారోకో

నర్సింహులపేట : మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రెటోల్‌ ధరలను పెంచడాని నిరసిస్తూ టీిఆర్‌ఎస్‌, సీపీిఎం,సీపీిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు దంతాలపల్లిలో వరంగల్‌-ఖమ్మం రాష్ట్ర …

పెట్రోల్‌ ధరలు తగ్గించకుంటే పుట్టగతులుండవు

ప్రభుత్వం రాత్రికిరాత్రే పెంచిన పెట్రోల్‌ ధరలను తగ్గించకుంటే పుట్టగతులుండవని సీపీిఐ పాలకుర్తి నియోజక కార్యదర్శి ముద్దం శ్రీనివాస రెడ్డి అన్నా రు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు …

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు …

పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ …

పరకాలకు తరలిన భాజపా నాయకులు

జిల్లాలోని నలుమూలాల నుంచి సుమారు 2వేల మంది భాజపా నాయకులు పరకాలలో జరిగే ఉప ఎన్ని కల నామినేషన్‌ వేయడానికి భాజపా అభ్యర్థి విజయచందర్‌రెడ్డికి మద్దతుగా నగరం …

రైతుల సమస్యలు తీర్చడానికే రైతు చైతన్యయాత్ర – నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డి. వరప్రసాద్‌

రైతుల కోసమే నిర్ధేశించిన రైతు చైతన్య యాత్రలలో పెద్ద సంఖ్యలో హాజరై అధికారులు చెప్పే విషయాలను అవగాహన చేసుకోవాలని, తద్వారా వ్యవసాయ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టాలని …

ఎస్‌ఎస్‌సిలో వాగీశ్వరి విద్యార్థుల ప్రతిభ

గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్‌ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్‌ …