Author Archives: janamsakshi

పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

తొర్రూరు : కేంద్రం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గిం చాలని సీపీిఐఎంఎల్‌ ఆధ్వర్యంలో ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించి …

నియంణ్ర కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం

నర్సంపేట : ఆయిల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో …

పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా 31న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

జనగామ 25 మే, 2012 (జనంసాక్షి) : పెంచిన పెట్రోల్‌ ధరకుల నిరసనగా ప్రతిపక్షలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పెంచిన పెట్రోల్‌ ధరలలో 3 రూపాయల …

హౌసింగ్‌ కుంభ కోణంలో అసలు దొంగలేవరో.. అందరికి తెలుసు

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) : మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్‌ మాజీ సర్పంచ్‌ సుధీర్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో …

వాళ్లది అధికారం కోసం ఆరాటం – మాది ఆత్మగౌరవ పోరాటం

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం …

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును …

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం …

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, …

భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు …

అదనపు కట్నంకోసం భార్యను చంపిన భర్త

భీమదేవరపల్లి( జనంసాక్షి): అదనపు కట్నంకోసం మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్‌ తెలిపిన వివరాల …