వార్తలు

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. …

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో …

భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత …

ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. …

‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు …

వింబుల్డన్‌ ఫైనల్‌ ముర్రే

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌కు చేరు కున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సొంగా పై 6-3, 6-4, 3-6, 7-5 సెట్ల తేడాతో …

సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ : సీఎన్‌జీ ధరను రూ. 2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన …

మెట్టుగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌: మెట్టుగూడ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 9 వరకూ ఆ మార్గంలో పలు రైళ్ల రాక పోకల్లో మార్పులు …

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీన్‌లో పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌-2012 టోర్ని మిక్స్‌డ్‌ విభాగంలో లియాండర్‌ ఫేస్‌, ఎలెనా వెస్నియా జోడీ సెమీస్‌ లోకి ప్రవేశించారు. పాల్‌ హాన్లే, అల్లా కుద్రియత్సెనా జంట పై 6-2, …

విమాన సర్వీస్‌లకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. 4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6 విమానాలను అధికారులు దారి మళ్లించారు. …

తాజావార్తలు