వార్తలు

బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్

గంభీరావుపేట మార్చి 31(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేస్తున్న ప్రస్తుత బిఆర్ఎస్ …

రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్‌ బ్యాంకే దిక్కు

మార్చి31(జనంసాక్షి):రాష్ట్రాన్నినడిపేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన తాతాలిక రుణ సదుపాయాలను భారీ స్థాయిలో వినియోగించినట్టు కంప్ట్రోలర్‌ అండ్‌ …

టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య

జడ్చర్ల, మార్చి 31 (జనంసాక్షి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జడ్చర్ల యూనిట్ నూతన అధ్యక్షుడిగా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న …

పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం

రూ. 859.25 లక్షల బడ్జెట్‌తో పోచంపల్లి అభివృద్ధికి బాటలు భూదాన్ పోచంపల్లి, మార్చి 31 (జనం సాక్షి): పోచంపల్లి పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. …

గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం

మార్చి 30:( జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్‌ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో …

పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

  భూదాన్ పోచంపల్లి, మార్చి 30 (జనం సాక్షి): మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ పెరుమండ్ల మహాలక్ష్మి దానయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు …

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం

బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థినిపై మానసిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన లెక్చరర్ల తీరు ఉప్పల్, మార్చి 29 (జనం సాక్షి):విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు వేధింపుల …

తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్

మార్చి 27 ( జనం సాక్షి ): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి  బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద …

బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి

హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్  గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల …

స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా …