వార్తలు

యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది

` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ …

ఘనంగా గణతంత్ర వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ …

హెచ్`1బీ స్టాంపింగ్‌లో యూఎస్ జాప్యం

` ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు! వాషింగ్టన్(జనంసాక్షి):భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్`1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త …

మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ …

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

` ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. ` శిబూ సోరెన్ మమ్ముట్టి పద్మభూషణ్.. ` నటులు మురళీమోహన్,రాజేంద్రప్రసాద్‌లకు పద్మశ్రీ ` పద్మ అవార్డుల ప్రకటన ` తెలంగాణకు 7.. …

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

               మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జనం సాక్షి 25రాయికల్:రాయికల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పలు …

బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత కోటి నితిన్ ప్రతిభ

            బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ …

అన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం

        పిట్లం జనవరి 23 (జనం సాక్షి)పిట్లం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం …

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ

            ఊర్కొండ జనవరి 24, ( జనం సాక్షి) ;ఊరుకొండ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ …

మార్బుల్ స్టోన్స్ మీద పడటంతో ఇద్దరు మృతి

          జనవరి 24, ( జనం సాక్షి) ;మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ దించుతుండగా …