వార్తలు

భారత్ చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక

` తీరనున్న ఎల్‌పీజీ కొరత ` రష్యాకు చెందిన చమురు నౌక కూడా భారత సముద్రజలాల్లోకి ప్రవేశం న్యూఢిల్లీ(జనంసాక్షి):పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు, ఎల్‌పీజీ సరఫరా గొలుసుకు …

ప్రపంచం కోసమే ఇరాన్‌తో యుద్ధం

` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు ` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్‌లు కలిసి …

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్

` అమెరికాకు ముచ్చెమటలు ` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ ` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు ` హర్మూజ్‌కు బ్రిటన్ …

నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు

` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి ` సుప్రీం ఆందోళన ` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి ` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య …

రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు

` 20% అదనంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ(జనంసాక్షి):వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా …

హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు

` బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించిన ఇరాన్ ` నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం ` ఖండించిన ఇరాన్.. అంతర్జాతీయ ఉల్లంఘనేనని …

ఇరాన్‌లోని నతాంజ్‌ అణుకేంద్రంపై మరోసారి దాడి

 ఇరాన్‌ (జనంసాక్షి) :  ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక …

విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న… కమల్ హాసన్ ఏమన్నారంటే?

 తమిళనాడు (జనంసాక్షి) : సినీ నటుడు విజయ్ పార్టీని స్థాపించడం, తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రముఖ నటుడు కమల్ …

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..

కారకులైన నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఆర్మూర్, మార్చి 18(జనంసాక్షి): విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించి పాస్ చేయించాలన్న ఆతృత కాస్త ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్ కు దారితీసింది. వివరాల్లోకి …

వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి

        వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన …