వార్తలు

పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి …

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13 :(జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న …

అందరి సౌకర్యార్థం నీటి వసతి

            కిషన్ గంజ్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ సిటీ ఏప్రిల్ …

పది రోజులుగా నీళ్లు బంద్‌

ఏప్రిల్ 13( జనం సాక్షి)జడ్చర్ల : కాంగ్రెస్‌ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్‌ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు …

ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడండి

              సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బహిరంగ లేఖ మెదక్ జిల్లా బ్యూరో చీఫ్, ఏప్రిల్ …

నేడు ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 12 (జనం సాక్షి )ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి …

విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం

వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …

సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి) మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి …

గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు… చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి …