వార్తలు

కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ

ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను …

2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు

` తప్పని నిరూపించండి ` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ` కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం ` ఎన్టీఆర్‌కు …

అభివృద్దే లక్ష్యంగా… అల్లిపూర్ గ్రామ సభ

        సర్పంచ్ ఎంభారి గౌతమి వెంకటేష్.. జనం సాక్షి రాయికల్:రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం రోజున గ్రామ సర్పంచి …

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం

                  మంథని, (జనంసాక్షి) : మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా …

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్

          ఫిబ్రవరి10 (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును …

పుర,నగర పోరుకు సర్వం సిద్ధం

` తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలు ` 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ` భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ` అవాంఛనీయ …

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

          ఫిబ్రవరి 10 జనం సాక్షిజాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు జీవో నంబర్‌ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే …

‘సర్’ కొనసాగాల్సిందే..

` ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దు ` సుప్రీంకోర్టు న్యూఢిల్లీ(జనంసాక్షి):బెంగాల్‌లో నిర్వహిస్తోన్న ‘సర్’ కసరత్తును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం …

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

` సభలో తమను మాట్లాడనివ్వడం లేదని విపక్షాల ఆరోపణ న్యూఢిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. …

శాలువాతో సన్మానించిన శ్రీను బాబు

            మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల సర్పంచ్ గా …