వార్తలు

పోలీసులు విధుల పట్ల అలసత్వం వహించవద్దు

చెన్నారావుపేట, డిసెంబర్ 30 (జనం సాక్షి): నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి… చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. పోలీసులు విధుల పట్ల ఎవరు అలసత్వం వహించవద్దని …

ముస్తఫా నగర్ లో రేపటినుండి హజరత్ మీరా శే ఖాద్రి హలై దర్గా ఉర్సు ఉత్సవాలు

        గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి) చుట్టుపక్క జిల్లా నుండి ప్రజలు హాజరు.. గంభీరావుపేట మండలంలోని ముస్తఫా నగర్ గ్రామంలో దర్గా …

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

                  గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి): _ఎస్సై అనిల్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా …

సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

            డిసెంబర్ 30 (జనం సాక్షి)ఆదిలాబాద్‌ జిల్లాలో సోయాబీన్‌ రైతులఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు …

ప్రైవేట్‌ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి

            డిసెంబర్ 30 (జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్‌ 181లోని భూదాన్‌ భూమిని అక్రమంగా …

కన్నకూతురికి కడుపు చేసిన తండ్రి

            డిసెంబర్ 30 ( జనంసాక్షి):గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని …

ఢల్లీిలో రెడ్‌ అలర్ట్‌..

` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి …

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు …

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే

` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ వివాదంపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. …

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

              సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షి) ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి …