వార్తలు

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను …

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని …

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో …

నిరసనలతో దద్దరిల్లిన లండన్‌..

` లక్ష మందితో భారీ యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ ` అక్రమ వలసలు దేశానికి భారమంటూ మిన్నంటిన ఆందోళనలు ` నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట ` …

చమురు కొనుగోళ్లు నిలిపివేయకపోతే 100 శాతం వడ్డింపులే..

` రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్‌ హెచ్చరిక.. ` యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు ` దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ` ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా …

ఆందోళనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తిస్తాం

` నేపాల్‌ తాత్కాలిక ప్రధాని కర్కీ ప్రకటన ఖాట్మాండ్‌(జనంసాక్షి):నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ తాత్కాలిక …

విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి

` రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్‌. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల …

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ …

తల నరికి.. కాలితో తన్ని.. చెత్త కుప్పలో పడేసి!

` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. …

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 …