వార్తలు

పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు  భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …

ప్రీ స్కూల్‌ చిన్నారులకు పాల పంపిణీ

            నవంబర్ 18 (జనంసాక్షి)అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్‌ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా రోజూ …

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

          నవంబర్ 18 (జనంసాక్షి)మరో ట్రావెల్స్‌ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపు తప్పిన …

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు ఇల్లు దగ్ధం

చేర్యాల నవంబర్ 18, (జనంసాక్షి) : గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యుల ఆరుగురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం …

వికటించిన ఐవీఎఫ్.. కవలలు, భార్య మృతి.. తట్టుకో

        నవంబర్ 18, (జనంసాక్షి) :సంతానానికి ఐవీఎఫ్ చికిత్స తీసుకుని, కవల పిల్లల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ దంపతుల జీవితం, కొద్ది …

షేక్‌హసీనాకు ఉరిశిక్ష

` ఢాకా ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ …

పైరసీని ప్రొత్సహించవద్దు

` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్‌ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేలా …

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం …

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

            నవంబర్ 17, (జనంసాక్షి)  హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినభారతీయులు ప్రయాణిస్తున్న …

పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

          నవంబర్ 17, (జనంసాక్షి)హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం …