వార్తలు

షియా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌

ఖైరతాబాద్‌ (జనంసాక్షి) : సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షియా ముస్లింలకు గవర్నర్‌ కోటా (సామాజిక సేవ)లో ఎమ్మెల్సీ పదవితో పాటు అవసరమైన …

దేశంలో మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులు

          జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రమాదకర శక్తులుగా మారారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …

గాంధీ పేరు మార్చడాన్ని సహించం

` ‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర ` పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది : సోనియా గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం పేరు …

తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు

            డిసెంబర్20 (జనం సాక్షి):తండ్రికి పెద్ద మొత్తంలో బీమా  చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు …

బుగ్గ శివారులో పెద్దపులి అలజడి

            డిసెంబర్20 (జనం సాక్షి):మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం …

బుగ్గ శివారులో పెద్దపులి అలజడి

          డిసెంబర్20 (జనం సాక్షి):మంచిర్యాల  జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులిసంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని …

గ్రీన్‌ కార్డు లాటరీ నిలిపివేత

` తాత్కాలిక వాయిదా వేస్తూ ట్రంప్‌ సంచలన నిర్ణయం వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన …

భారత్‌ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం

` వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్ల పైనే..! న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఓవైపు బీజింగ్‌ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా ఉంటుండగా.. …

యూపీఎస్సీ నియామకాల్లో మరింత పారదర్శకత అవసరం

` నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరం – పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము టీజీపీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించింది …

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.

                ఖమ్మం రూరల్, డిసెంబర్ 19:(జనం సాక్షి )ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్లో శనివారం …