చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ

హైదరాబాద్‌:పోలుసు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు.చర్లపల్లి రైల్వేగేటు వద్ద సంఘటన చోటుచేసుకుంది.వెంకటేశ్వరరావు అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి తీసుకొస్తుండగా వాహనంలో నుంచి దూకి పరారైనట్లు పోలీసులు తెలిపారు.