వార్తలు

ఎస్‌జీటీ ఖాళీలపై జీవో 56 విడుదల

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్రంలోని ఎస్‌జీటీ ఖాళీలను బ్లాక్‌ చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్‌ 56ను విడుదల చేసింది.

జీవవైవిధ్య సదస్సుకు రూ. 125 కోట్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. ఇందులో …

ఏసీబి వలలో ల్యాండ్‌ సర్వే రికార్డ్స్‌ ఇన్స్‌పెక్టర్‌, సహాయకుడు

భూమిని కొలవడానికి లంచం డిమాండ్‌ చేస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంకు చెందిన ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌ రాజమోళి, సహాయకుడు రామస్వామిలు రూ .15000 లంచం తీకుంటూ …

తెలంగాణ పై మరోసారి తెదేపా వైఖరి వెల్లడించాలి

వరంగల్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్‌ జిల్లా రఘునాథపల్లిలో …

ఉప్పల్‌లో దోపిడి దొంగల బిభత్సం

హైదరాబాద్‌: ఉప్పల్‌లో  దోంగలు బిభత్సం సృష్టించారు. మేడిపల్లిలోని ఓ ఇంట్ల మహిళను కట్టేసి 20 తులాల బంగారం నగదు అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు …

రెండో రోజుకు చేరుకున్న సీఐటీయూ రాష్ట్ర మహసభలు

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో జరుగుతున్న సీఐటీయూ 13వ రాష్ట్ర మహసభలు రెండో రోజుకు చేరాయి.మహసభల రెండోరోజు సందర్భంగా కార్మికుల సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు కార్మినేతలు పేర్కొన్నారు.కార్మిక ఉద్యమం పై …

మంత్రుల కమిటీకి నేతృత్వం వహించనున్న చిదంబరం

GIన్యూఢిల్లీ :స్పెక్ట్రమ్‌ కేటాయింపులపై ఏర్పాటుచేసిన మంత్రుల సాదికారిక కమిటీ కి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు.ఇంతవరకూ కమిటీకి నేతృత్వం వహించిన ప్రణబ్‌ ముఖర్జీఆర్థిక శాఖ …

డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడిన ప్రముఖుల సంతానం అరెస్టు

హైదరాబాద్‌ : ఒకరు శాసనసభ్యుని కుమారుడు, మరోకరు మున్సిపల్‌ కమిషనర్‌ కుమారుడు. వీరిద్దరూ నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందులో ఒకరు వరంగల్‌ జిల్లాకు …

మెడికల్‌ సీట్ల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టిన భాజపా

హైదరాబాద్‌:మెడికల్‌ సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందని బీజేపి మండిపడింది.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లను పొందడంలో …

వ్యాను ఆటో ఢీకోని ముగ్గురు మృతి

కరీంనగర్‌: వెల్లటూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగు వంతెనపై నుండి వస్తున్నా వ్యాన్‌ను ఆటో ఢీకోన్న ఘటనలో   ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి  తీవ్రంగాగాయాపడ్డారు. …

తాజావార్తలు