వార్తలు
ఇసుక తవ్వేందుకు వెళ్ళీ అన్నదమ్ముల మృతి
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
ఇండోనేషియా ఓపెన్ విజేత సైనానెహ్వాల్
ఇండోనేషియా: సైనా నెహ్వాల్ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది విజేతగా నిలిచింది.
ఆర్థిక ఇబ్బందులతో ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రోద్దుటూరు ఒరింయంటల్ ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ జ్ఞానెందర్ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.
మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్లు జారి చేయనున్నారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు