వార్తలు
వరికి మద్దతు ధర పెంచినందుకు కృతజ్ఞతలు:సిఎం
హైదరాబాద్: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్పర్సన్ సోనియాగాంధి, మన్మోహన్సింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
తాజావార్తలు
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- మరిన్ని వార్తలు