kamareddy\

సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …

దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి

          ఉర్కొండ నవంబర్ 08, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

రైతుకు బేడీలేస్తారా?

` విచారణ జరిపించి నివేదిక ఇవ్వండి.. ` హీర్యానాయక్‌ ఘటనపై సీఎం సీరియస్‌ ` గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన రైతుకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్న …

పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం – రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి – 10 నెలల కాలంలో 50 వేల పైగా …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

భారీ కణతిని తొలగించిన ఆర్మూర్ రీషిత్ హాస్పిటల్ వైద్యులు

ఆర్మూర్, నవంబర్ 18 ( జనం సాక్షి): ఆర్మూర్ పట్టణంలోని రీషిత్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్ గౌడ్.. రోగి కడుపులో నుండి సుమారు 5 కేజీల …

బెయిల్‌తో నిజామాబాద్‌లో జాగృతి సంబరాలు

పటాకులు కాల్చి స్వీట్లు పంచిన నేతలు నిజామాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం …

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` …

తాజావార్తలు