చిట్యాల సెప్టెంబర్14 (జనంసాక్షి) అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు లాభదాయకమని ఏడిఏ నర్సింగం అన్నారు. బుధవారం మండలంలోని జూకల్ గ్రామంలో ఏడిఏ నర్సింగం, మండల వ్యవసాయ …
దౌల్తాబాద్, సెప్టెంబర్ 11, జనం సాక్షి. మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామ మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని ఆదివారం దౌల్తాబాద్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మున్నూరు …
కొడకండ్ల, ఆగస్ట్19(జనం సాక్షి):కొడకండ్ల మండలం లోని మొండ్రాయి చింతల్ క్రాస్ రోడ్ దగ్గర స్థానిక ఎస్సై కొమురవెల్లి వాహనాలు తనిఖీ చేస్తుండగా రామన్న గూడెం గ్రామానికి చెందిన …
శివ్వంపేట ఆగస్ట్ 19, జనంసాక్షి : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల …
*ఇచ్చిన వారికి తగిన పారితోషం ఇవ్వబడును… టేకుమట్ల.ఆగస్టు19(జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన కల్లూరి సుదర్శన్ కు చెందిన ఇంటి రిజిస్ట్రేషన్ …
కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్, నస్రుల్లా బాద్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్ పోచారం …
కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), …