వార్తలు

ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా …

కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి  మూడురంగుల కండువా కప్పింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం …

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

` అమిత్‌షా డిమాండ్‌ ` కొత్త చట్టాలతో బాధితులకు రక్షణ ` విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్య దిల్లీ(జనంసాక్షి): కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం …

త్వరలో మంత్రి వర్గ విస్తరణ

` గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి ` కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం ` పలు అంశాలు చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర కేబినెట్‌ ను విస్తరించొచ్చు నేపథ్యంలో …

హింసా ద్వేషాలను రెచ్చగొట్టే మీరు హిందువెట్లైతరు?

` లోక్‌సభలో రాహుల్‌ ఫైర్‌ ` దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేసింది ` నోట్ల రద్దు, జిఎస్టీతో దేశం అతలాకుతలం ` నీట్‌ పరీక్షలో అవతవకలపై …

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని …

అమ్మో.. ఇంట్లో నాగుపాముల కుప్ప

కొత్తగూడెం : నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడం కలకలం రేపింది. ఎలక్ట్రిషన్ రాజు ఇంటి …

కొల్చారంలో ప్రోటోకాల్ కొట్లాట

కొల్చారం : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. …

రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి గ్రామ శివారులో కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై …

కరెంట్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలు

దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద …