హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : ఓల్డ్ మలక్పేట వార్డు(డివిజన్) జరిగిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఓల్డ్ మలక్పేటలో ముగిసిన ఎన్నికలు
Other News
- రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి
- వ్యాక్సిన్ కోసం బలవంతపెట్టం వ్యాక్సి
- 139 సెంటర్లలో వ్యాక్సినేషన్
- బైడెన్ జట్టులో కాశ్మీరీ..
- కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం
- రద్దే ఏకైక మార్గం
- బర్డ్ఫ్లూ భయం
- భోగిమంటల్లో నల్లచట్టాలు
- ఆ రుణయాప్లు చైనావే.. - సీపీ మహేశ్ భగవత్
- ఇమేజ్ కోల్పోయిన్ ట్రంప్