జనంసా క్షి ఖమ్మం రూరల్ పాలేరు ఎం ఎల్ ఏ కంధాల ఉపేందర్ రెడ్డి రూరల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయములో మండలలోఉండబడిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్.చెక్కులను పంపిణీ చేశారు.దాదాపు గా 21.82.500 లక్షలరూపాయల చెక్కులను 58మందిలబ్ధిదారులకు అందజేశారు అదేవిధంగా టీ.అర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ చెక్కులను ఇద్దరికీ అందజేశారు అదేవిధంగా నాయుడు పేట సర్కిల్ లో ఏర్పాటు చేసిన సి సీ కెమెరాల ను ప్రారంభించారు యి కార్యక్రమములో రూరల్ మండలం ప్రజపరిషత్ అధ్యక్షురాలు బెల్లం ఉమ .మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ఎం.పీ డీ ఓ తదితరులు పాల్గొన్నారు
Other News
- మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
- *రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
- పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు ...సారు
- కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి... * వర్ధంతి సభలో జూలకంటి..
- మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్.....
- *జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
- .....బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి.......
- " అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి - టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ"