తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,042 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,441కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,150 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,53,715గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,886 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు
Other News
- 7.5 శాతం ఫిట్మెంట్
- ముఖ్యమంత్రి తోనే మాట్లాడుకుంటాం ఉద్యోగ సంఘాలు
- కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడతాం
- రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!
- కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు
- మహిళలను దారుణంగా కడతేర్చిన సైకో అరెస్టు
- కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- ఎర్రకోటపై రైతుల జెండా