అన్నకోసం సోదరి పాదయాత్ర : ఈటెల రాజేందర్‌

నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు అన్న జగన్‌ కోసమే పాదయాత్ర తలపెట్టారని తెరాస నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. దోపీడీ  సొమ్మును కాపాడుకునేందుకే వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తొమ్మిదేళ్లపాలనలో ప్రజాసమస్యలు పట్టిని చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఈటెల ఆరోపించారు.