అమ్రాబాద్‌లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లోని విద్యుత్‌ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.