ఎంపీ ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు బీఆర్ఎస్ నాయకులు

ఎంపీ ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు బీఆర్ఎస్ నాయకులు

రాయికోడ్ జనం సాక్షి జనవరి 03
రాయికోడ్ మండల్ బిఆర్ఎస్ యువ నాయకులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ నీ , అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ ని వారి నివాసం లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపటం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మండల యువ నాయకులు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్, కాశీ బసవరాజ్ పాటిల్,హన్మంత్ రావు, రాయిపల్లి సర్పంచ్ నర్సమ్మ అడివయ్య ,కదిర్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు