ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కోవాన్‌ (44) జడేజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు క్లార్క్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆఫీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 111 పరుగులతో ఆడుతోంది.

తాజావార్తలు