కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో బస్సుపాసులు పంపిణీ చేసిన ఆర్టీసీ

కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.