తాజావార్తలు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు
- ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
- వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్ఎస్ పంపిణీ
- హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు
- చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్
- పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
- అందరి సౌకర్యార్థం నీటి వసతి
- మరిన్ని వార్తలు
రఘునాధ పాలెం మార్చి 04(జనం సాక్షి) మండలం.. జీకే బంజర గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి నిర్మాణం చేపడుతున్న సందర్భంగా .. ఆ గ్రామ పెద్దలు ఉదయం ఖమ్మం ఆఫీసులో బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ పి కలవడం జరిగింది ..అందుకు స్పందించిన ఆయన రూ. 10.116 . విరాళంగా ఇచ్చినారు.. అలాగే ఇటీవల జీకే బంజర గ్రామంలో నూతనంగా చర్చి నిర్మాణానికి రూ”5000 విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిన్ని కోటేశ్వరరావు పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు


