తాజావార్తలు
- సోషల్ మీడియా ఓవరాక్షన్పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- కుక్క కాటుకు దండుగ దెబ్బ
- ఇరాన్తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ
- ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం
- అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి
- జిల్లాలను మళ్లీ విభజిస్తాం
- ఢీ అంటే ఢీ..
- కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
- మరిన్ని వార్తలు
రఘునాధ పాలెం మార్చి 04(జనం సాక్షి) మండలం.. జీకే బంజర గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి నిర్మాణం చేపడుతున్న సందర్భంగా .. ఆ గ్రామ పెద్దలు ఉదయం ఖమ్మం ఆఫీసులో బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ పి కలవడం జరిగింది ..అందుకు స్పందించిన ఆయన రూ. 10.116 . విరాళంగా ఇచ్చినారు.. అలాగే ఇటీవల జీకే బంజర గ్రామంలో నూతనంగా చర్చి నిర్మాణానికి రూ”5000 విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిన్ని కోటేశ్వరరావు పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు


