తాజావార్తలు
- దళారులను నమ్మి మోసపోవద్దు: టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్
- వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య
- నేటి నుంచి టెట్కు దరఖాస్తులు
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- ప్రజా తీర్పును గౌరవిస్తాం
- ఉచిత ఇసుక ఉత్తమాటే
- మద్దతు ధర ఎత్తివేతకే కిసాన్ కపాస్
- కాసిపేటలో గుట్టలు మాయం
- జూబ్లీహిల్స్లో హోరాహోరీ
- మరిన్ని వార్తలు
రఘునాధ పాలెం మార్చి 04(జనం సాక్షి) మండలం.. జీకే బంజర గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి నిర్మాణం చేపడుతున్న సందర్భంగా .. ఆ గ్రామ పెద్దలు ఉదయం ఖమ్మం ఆఫీసులో బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ పి కలవడం జరిగింది ..అందుకు స్పందించిన ఆయన రూ. 10.116 . విరాళంగా ఇచ్చినారు.. అలాగే ఇటీవల జీకే బంజర గ్రామంలో నూతనంగా చర్చి నిర్మాణానికి రూ”5000 విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిన్ని కోటేశ్వరరావు పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు



