టీటీడీ ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిషేకాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలంలోని సోన్‌ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.