ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా ఖనిలో నాయకుల ధర్నా

గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు