తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోటా: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 3పరుగలకు గంభీర్‌ ఔటయ్యాడు.