జహీరాబాద్ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టౌర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టౌర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సలర్ పి.రాములునేత వారితో పాటు టౌర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ నయూమ్ మహమ్మద్ పేరోజ్ ఇలాహి క్రికెట్ టీమ్ నిర్వహకులు మహమ్మద్ మహేభూబ్ పాల్గొని ఇరు జట్ల మద్య టాస్ ఎగరవేసి క్రిడా ప్రారంభించారు అనంతరం క్రిడోత్సవాలను ఉదేశించి మాట్లాడుతూ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం నిర్వాహకులకు అభినందనలు ఇలాంటి క్రీడాలు యువత లో ని ప్రతీభ మరియు శరీర దారుడ్యానికి దోహదపడుతుతాయని అన్నారు క్రీడాలు తరచుగా నిర్వహించడంతో మన ప్రాతం యువత లో మచి ఉత్సాహం పెరిగి మంచి నైపుణ్యం ప్రదర్శించి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతాయి అని అన్నారు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..