Main

కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!

        రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు …

తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి

            పిట్లం సెప్టెంబర్ 10(జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ వయస్సు 36 గారికి గత …

రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు

      నిజాంసాగర్ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)మహ్మద్ నగర్ మండలంలోని నాయక్ పోడు కులస్థులు రోడ్డికెక్కరు. తమకు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు …

కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

        పిట్లం సెప్టెంబర్ 07 (జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ …

రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి..

                హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు …

రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు

              జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా. సి. లక్ష్మారెడ్డి సతీమణి …

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్

        పిట్లం,సెప్టెంబర్02,(జనం సాక్షి) వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల తహసిల్దార్ రాజ నరేందర్ గౌడ్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ …

మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం

          గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

                భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన …