బోల్తా పడిన లారీ ఒకరి మృతి 8మందికి గాయాలు

నెల్లూరు: జిల్లాలోని కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద కల్వర్టులో లారీ  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా  మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.