ముఖ్యమంత్రితో బొత్స భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న కాంగ్రెస్ రాష్ట్ర సదస్సుపై సీఎంతో చర్చించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న కాంగ్రెస్ రాష్ట్ర సదస్సుపై సీఎంతో చర్చించారు.