మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమం

కరీంనగర్‌: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.