లాభాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెెట్లు

 

ముంబయి స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెస్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది. అటు విప్టీ కూడా 70 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతుంది