విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు

వెల్గటూర్‌ : మండలంలో మారేడుపల్లిలో  గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి  లాటరీ ద్వారా  పంపిణీ చేయడాని నిరసిస్తూ   పత్తి విత్తనాల  పంపిణీని బహిష్కరించారు.