వ్యాపారి ఇంట్లో చోరీ
సికింద్రాబాద్ తాడ్బండ్లోని మహేశ్వర గుప్త అనే వ్యాపారి ఇంట్లో చోరి జరిగింది. దుండగులు కిలోన్నర బంగారం,రూ.20 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలిసులకు పిర్యాదుచేశారు.
సికింద్రాబాద్ తాడ్బండ్లోని మహేశ్వర గుప్త అనే వ్యాపారి ఇంట్లో చోరి జరిగింది. దుండగులు కిలోన్నర బంగారం,రూ.20 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలిసులకు పిర్యాదుచేశారు.