సినీనటుడు రాజేంద్రప్రసాద్‌కు స్వల్ప అస్వస్థత-కేర్‌ ఆసుపత్రిలో చేరిక

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హిరో రాజేంద్రప్రసాద్‌ స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స కోసం కేరు ఆసుపత్రిలో చేరారు.