అంబెద్కర్ విగ్రహనికి విరాలం

దోమ న్యూస్ జనం సాక్షి.దోమ మండలం మెాత్కూర్ గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*  వికారాబాద్ జిల్లా బొంరాస్పెపేట్  మండలం చౌదర్ పల్లి గ్రామం లో రేపు ఆనగా 16-06-2022 నాడు జరగబోయే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ  కార్యక్రమానికి ఆహ్వానం మేరకు నేడు *కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* చౌదర్ పల్లి  గ్రామం  సందర్శించి పనులను పరిశీలించి అంబేడ్కర్ యూత్ వారిని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకొని తమ వంతుగా *30000/- ముప్పైవెలు* విరాళం ఇచ్చారు అలాగే అంబేడ్కర్  విగ్రహం ఎక్కడ నిర్మాణం చేసిన  తమ వంతుగా *30000/- ముప్పైవెలు*  ఆర్థిక సహాయం ఉంటాదని హామీ ఇచ్చారు ..అనంతరం అంబేడ్కర్ యూత్ వారు సంతోషం వ్యక్త పరుస్తూ  మీరు చేస్తున్న సేవలు అమోఘం అని *కేఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారిని* శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మోత్కూరు, కుల్కచేర్ల  అశోక్,బడెంపల్లి భాస్కర్,మసని వెంకటయ్య, ఏర్రన్వల్లి  శ్రీనివాస్ , రమేష్ బాబు, సూర్య నాయక్, అంబేడ్కర్ వాదులు నాయకులు గ్రామ అంబేడ్కర్ సభ్యులు తదితరులున్నారు…