అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.