అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

ముస్తాబాద్ అక్టోబర్ 11 జనం సాక్షి
ఎస్పీ రాహుల్ హెగ్డే,గారి  ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ అధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి  సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు   ముస్తాబాద్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 90, క్వింటాళ్ల  ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని ముగ్గురు నిందితులను  అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మరియు పిడిఎస్ రైస్ ను, ముస్తాబాద్  పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లకు,  అప్పగించడం జరిగింది.పట్టుబడిన నిందితుల వివరాలు,మోతే రాములు,  పర్వతం శ్రీను,  డొక్క శేఖర్,90 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ మరియు ముగ్గురు నిదితులు ఈ కార్యక్రమంలో టాస్క్ లో ఎస్సై ఎం మారుతిహెడ్ కానిస్టెబల్-తిరుపతి, షబ్బీర్,  శ్రీనివాస్కానిస్టేబుల్ – శ్రీనివాస్, అక్షర్ మహిపాల్, ప్రశాంత్. పాల్గొన్నారు.
Attachments area