అక్రమ వెంచర్లపై అఖిలపక్షం ఏర్పాటుకు డిమాండు

చిట్యాల: మండలంలో అక్రమంగా ఏర్పాటైన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తెలంగాణ జాగృతి నాయకులు తహశీల్దార్‌ సీహెచ్‌ కృష్ణయ్యకు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహారెడ్డి, కంభంపాటి సతీశ్‌ తదితరులు తహశీల్దారును కలిసి వినతిపత్రం అందజేశారు.