అర్జీలను స్వీకరించిన రాష్ట్రమంత్రి

వికారాబాద్‌ గ్రామీణం: దారూర్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి రాష్ట్ర చేనేత జౌళి శాఖా మంత్రి ప్రసాద్‌కుమార్‌ సోమవారం అరీలను స్వీకరించారు, ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌
రామహరిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.