ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : ఆటో బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయుస్తున్నారు. దేవరకొండ మండలం చందం నేని పల్లిలోఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తొన్నారు.