ఆది పరామర్శ

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలంలోని కలికోట, సిరికొండ, దూలూరు గ్రామాలలో కుటుంబాలని కాంగ్రెస్ పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. కలికోటలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాధా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వీరి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాయతి నాగరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ ఎంపీటీసీ పులి శిరీష హరిప్రసాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజయ్య, గంగాధర్, వేగ్యరపు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.