*ఆఫ్రికాలోని ఖిలిమంజొర శిఖరాన్ని ఎక్కబోతున్న వ్యక్తికి 20000/- ఆర్థిక సహాయం చేసిన దోమ మండలం మెాత్కూర్ గ్రామానికి చెందిన KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రాంచెంద్రయ్య కుమారుడు నవీన్ కూమార్ గత కొన్ని నెలల క్రితం సిక్కిం నేపాల్ మంచు కొండలు అధిరోహించాడు అనoతరం ప్రపంచం లోనే రెండో అతి పెద్దదైన ఆఫ్రికాలోని ఖిలిమంజరో  శిఖరాన్ని  ఎక్కబోతున్నాడు కానీ   ఆ గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయని   *కేఎస్ఆర్* *ట్రస్ట్* దృష్టికి రావడం వలన *ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* *నవీన్ కూమార్ ని అభినందిస్తూ సన్మానం చేసి 20000/-  ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు* .ఇక ముందు ఏ ఇబ్బందులూ ఉన్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు అనంతరం గ్రామస్థులు *కేఎస్అర్ ట్రస్ట్* *చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారిని* మీరు చేస్తున్న సేవలు అమోఘం అని శాలువాతో సత్కరించారు , ఈ కార్యక్రమంలో రామ్ చెంద్రయ్య చెళ్ళపుర్ సర్పంచ్ చెంద్రయ్య, చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, ఘనపురం ఎంపీటీసీ వెంకట్ ,బిందేoగడ్డ సర్పంచ్ తుల్జనాయక్ ,చెళ్లపురం మాజీ సర్పంచ్ వెంకటయ్య, శ్రీశైలం,అంజీలయ్య, తదితరులున్నారు…