ఆర్థిక సాయం అందజేత

చిలుకూరు: మండలంలో ఆరు నెలల క్రితం మృతి చెందిన మాహబూబ్‌ఆలీ, డిక్కేమియాల కుటుంబాలకు ఎంఎఫ్‌డీఎఫ్‌ పథకం కింద ప్రభుత్వం సోమవారం ఆర్థిక సాయం అందచేసింది. మృతుల కుటుంబాలకు రూ.5వేలు చెక్కును తహశీల్దారు సూర్యనారాయణ, ఆర్‌ఐ జేయమ్మ అందజేశారు.