ఆలయ నిర్మాణానికి 1,00,116 రూపాయల విరాళం అందజేత

చారం మండలం  యాచారం గ్రామంలో  శ్రీ  వెంకటేశ్వర గుట్ట  పక్కన  ఆశ్రమం లో శ్రీ  రామ  ఆలయ  నిర్మాణానికి  విరాళం  గా  యాచారం మండలం యూత్  కాంగ్రెస్  ప్రెసిడెంట్    గౌరారం వెంకట్ రెడ్డి   1,00,116 ఆలయ నిర్వాహకులు విష్ణు మూర్తి  కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలవాలని దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ సహాయ సహకార అందించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ  కార్యక్రమం  లో వరికుప్పల  యాదయ్య చీర  శేఖర్  కొత్త పల్లి జంగారెడ్డి మల్కిజుగూడ గీత భక్తులు  బెల్లి లింగయ్య మాదగోని మైసయ్య గౌడ్ ఆలూరి మల్లయ్య గౌడ్ గడల అంజయ్య కమ్మరి పాండరి వరికుప్పల లక్షుమయ్య  దంత వెంకటేష్ దేరంగుల పాండు మలిగే విక్రమ్ సత్యం స్వామి శ్రీను  దేరంగుల స్వామి  మలిగే శ్రీను తదితరులు  పాల్గొన్నారు