ఆలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో బుధవారం ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్  పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు,ఎంపీపీ ఒలం చంద్రమోహన్ , టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్, మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి శ్రీనివాస్,ఎంపీటీసీ రాజు,మహేందర్ రెడ్డి,నీలం దుర్గేష్ ,గొడుగు శ్రీనివాస్,రామ్మోహన్ రెడ్డి, దాసరి మధు, యాకమల్లు,మురళి,మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.