ఇందిరమ్మ బాట కార్యక్రమంపై మంత్రులతో సీఎం సమావేశం

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి క్యాంపు కార్యలయంలో పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రుల నుంచి సూచనలు, సలహాలు కోరనున్నారు