ఈడీ పిటీషన్‌పై నేడు తీర్పు

హైదరాబాద్‌:  హవాలా కేసుల్లో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారించనుంది. నాంపల్లిలోనని సీబీఐ కోర్టు ఈరోజు దీనిపై తీర్పు ఇవ్వనుంది.