ఉరుసులో వైభవంగా మైసమ్మ బోనాలు

వరంగల్ ఈస్ట్, జూలై(జనం సాక్షి)
వరంగల్ మహా నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు లో బుధవారం అం స్థానిక గుండు మైసమ్మ దేవాలయం వద్ద భక్తులు మైసమ్మ బోనాలు చేశారు డప్పు చప్పుళ్ళతో ప్రతి వార్డు నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని వచ్చి మైసమ్మ కు సమర్పించారు మైసమ్మ తల్లి తమ పిల్లాపాపలతో చల్లగా చూడాలని మొక్కల అప్పజెప్పారు ఈ సందర్భంగా మైసమ్మ దేవాలయం కమిటీ తోపాటు స్థానిక పెద్దలు భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ఎంతో వైభవంగా మైసమ్మ బోనాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు