ఎంపీపీ ఆధ్వర్యంలో బోరు వెయ్యడం జరిగింది……

టేకుమట్ల.జులై23(జనంసాక్షి) మండలంలోని అరెపల్లి గ్రామ శివారులో గుమ్మడవెళ్లి క్రాస్ వద్ద ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బోరు వెయ్యడం జరిగింది.సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలకు,పశువులకు త్రాగునీటికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా ఈ బోర్ వేయ్యడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గజ్జి సుజాత రమేష్,ఎంపీటీసీ బిక్కీనేని అనిత సంపత్ రావు,పంచాయితీ కార్యదర్శి నిమ్మల భిక్షపతి,
ఉప సర్పంచ్ ధూడం రాంబాబు,వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area